2 December 2018

చంద్రబాబు పచ్చి రాజకీయ అవకాశవాది.. https://ift.tt/2Rt1MJD

శ్రీకాకుళంః చంద్రబాబు ఎన్నికల ప్రచారం విస్మయం కలిగిస్తుందని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత భూమన కరుణాకర్‌ రెడ్డి అన్నారు. ఏపీలో నిసిగ్గుగా 23 మంది వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి వారిలో నలుగురికి మంత్రుల పదవులు ఇచ్చి.. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఓడించాలని, రాజ్యాంగ విరుద్ధమని చంద్రబాబు వ్యాఖ్యలపై భూమన తప్పుబట్టారు.చంద్రబాబు నాలుక శాఖోపశాఖలగా చిలీపోయిందని

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Rt1MJD
via IFTTT December 02, 2018 at 04:38PM

No comments:

Post a Comment