1 December 2018

వైయస్‌ఆర్‌సీపీలోకి గుంటూరు జిల్లా కాంగ్రెస్‌ నేతలు. https://ift.tt/2DTMfOY

శ్రీకాకుళంః  వైయస్‌ఆర్‌సీపీలోకి వలసలు పెరుగుతున్నాయి. వివిధ పార్టీలకు చెందిన  సీనియర్‌ నేతలు ఆ పార్టీలకు రాజీనామాలు చేసి వైయస్‌ఆర్‌సీపీ వైపు మొగ్గుచూపుతున్నారు. తాజాగా  వైయస్‌ జగన్‌ సమక్షంలో గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండల మాజీ అధ్యక్షుడు పద్మారావు,వేమూరు మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు దాసరి ముత్తయ్య వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు. వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వారికి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2DTMfOY
via IFTTT December 01, 2018 at 11:09PM

No comments:

Post a Comment