5 December 2018

హుదూద్‌ తుపాను పరిహారం నేటికి అందలేదన్నా.. https://ift.tt/2riv6ac

వైయస్‌ జగన్‌కు కౌలురైతు మొర...శ్రీకాకుళంః హుదూద్‌ తుపాన్‌తో తీవ్రంగా నష్టపోయామని ఇప్పటికి పరిహారం అందలేదని జి.సిగడాం మండలం పాలఖండ్యాంకు చెందిన కౌలు రైతు రమణరావు ఆవేదన వ్యక్తం చేశారు. జననేత వైయస్‌ జగన్‌కు కలిసి తమ గోడు వినిపించారు. హుద్‌హుద్‌ తుఫాన్‌లో నాలుగు ఎకరాల వరి పూర్తిగా దెబ్బతిందని, పరిహారం కోసం అధికారులు చుట్టూ తిరిగినా

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2riv6ac
via IFTTT December 05, 2018 at 07:09PM

No comments:

Post a Comment