విజయవాడః చంద్రబాబు పాలన అంతా దోపిడీమయం అని వైయస్ఆర్సీపీ నేత మల్లాది విష్ణు అన్నారు.రాష్ట్రంలో అవినీతి ఏ స్థాయిలో జరుగుతుందో ప్రధాన పత్రికల్లో కథనం వచ్చిందన్నారు.జన్మభూమి కమిటీల పేరుతో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందన్నారు.రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై టీడీపీ మహానాడులోనే ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చెప్పారన్నారు.టీడీపీ సభ్యత్వం తీసుకుంటేనే సంక్షేమ పథకాలు ఇస్తారా అని ప్రశ్నించారు.రాష్ట్రంలో
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2QQHycH
via IFTTT December 05, 2018 at 07:05PM
No comments:
Post a Comment