13 December 2018

ప్రత్యేకహోదాపై టీడీపీ డ్రామాలు.. https://ift.tt/2LetAPr

వైయస్‌ఆర్‌సీపీ మాజీ ఎంపీ వరప్రసాద్‌...ఢిల్లీః ప్రత్యేకహోదా విషయంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశాయని వైయస్‌ఆర్‌సీపీ మాజీ ఎంపీ వరప్రసాద్‌ మండిపడ్డారు.ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను అనైతికంగా కొనుగోలు చేసిన చంద్రబాబుకు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు.ప్రత్యేక హోదాపై టీడీపీ ఎంపీలు పార్లమెంటులో డ్రామాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా తెలంగాణలో తెలుగు ప్రజలు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LetAPr
via IFTTT December 13, 2018 at 06:28PM

No comments:

Post a Comment