15 December 2018

కళ్లు గీత కార్మికుల పట్ల టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం.. https://ift.tt/2Gh8WiR

వైయస్‌ జగన్‌ను కలిసిన కళ్లుగీత కార్మికులు..శ్రీకాకుళంఃప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ జగన్‌ను అలికం వద్ద  కళ్లు గీత కార్మికులు కలిశారు.తమకు పింఛను వయస్సును 50 నుంచి 40 సంవత్సరాలకు తగ్గించాలని వినతిపత్రం అందజేశారు.కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇప్పించాలని కోరారు.జిల్లాలో సామాజిక వర్గం  ఎక్కువగా ఉంది. బీసీ కులాలకు చెందిన తమకు రాయితీలు,పథకాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Gh8WiR
via IFTTT December 15, 2018 at 06:52PM

No comments:

Post a Comment