అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మెగా వైద్యశిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఆయా ప్రాంతాల్లో వైయస్ఆర్కాంగ్రెస్ పార్టీ వైద్య
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2rE0vUM
via IFTTT December 15, 2018 at 06:44PM
No comments:
Post a Comment