4 December 2018

అభివృద్ధిని టీడీపీ ప్రభుత్వం గాలికొదిలేసింది.. https://ift.tt/2G1qSxR

శ్రీకాకుళంః ప్రజా సంకల్పయాత్రలో వెల్లువెత్తుతున్న వినతులు టీడీపీ ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న అసంతృప్తి నిదర్శమని బెల్లాల చంద్రశేఖర్,మామిడి శ్రీకాంత్‌ అన్నారు.పాదయాత్రలో అందరి సమస్యలు తెలుసుకుంటున్న వైయస్‌ జగన్‌ అధికారంలోకి రాగానే ప్రజలకు న్యాయం చేస్తారని తెలిపారు. అన్నివర్గాలు ప్రజలు జననేతపై కొండంత నమ్మకంతో తమ సమస్యలు చెప్పుకోవడానికి తరలివస్తున్నారన్నారు.నాలుగునర సంవత్సరాలుగా తెలుగుదేశం ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదన్నారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2G1qSxR
via IFTTT December 04, 2018 at 05:57PM

No comments:

Post a Comment