3 December 2018

టీడీపీ పాలన అస్తవ్యస్తం... https://ift.tt/2FR3iDU

జగన్‌ సీఎం అయితేనే ఏపీకి మంచి రోజులు..రాజాం వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు..శ్రీకాకుళంఃరాజాం నగర పంచాయతీలో సమస్యలతో సతమతమవుతుందని వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు అన్నారు.ప్రజల కష్టాలను టీడీపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు.సమస్యలు వైయస్‌ జగన్‌ను దృష్టికి తీసుకెళ్ళాడానికి ఆయన ఎప్పుడు వస్తారా అని ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. రాజాం మెయిన్‌రోడ్డు రివైడింగ్‌కు శంకుస్థాపన చేసి సంవత్సర కాలం పూర్తయిందన్నారు.డ్రైనేజీ వ్యవస్థ కూడా

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2FR3iDU
via IFTTT December 03, 2018 at 05:57PM

No comments:

Post a Comment