టీడీపీ నేతలపై రాష్ట్ర ఎన్నికల అ«ధికారికి ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదు..అమరావతిః రాష్ట్ర ఎన్నికల అధికారిని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి కలిశారు.మంగళగిరి నియోజకవర్గంలో 13వేల ఓట్లను టీడీపీ నేతలు తొలగించారని ఫిర్యాదు చేశారు. వైయస్ఆర్ర్సీపీకి అనుకూలంగా ఉన్న ఎంపీటీసీలు, సర్పంచ్ల ఓట్లు మాయం చేశారన్నారు. సర్పంచ్ల ఓట్లను కూడా గల్లంతు చేయడం చంద్రబాబు అక్రమాలకు
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Som7Qk
via IFTTT December 03, 2018 at 06:22PM
No comments:
Post a Comment