9 December 2018

ఆదివారం పేట నుంచి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం https://ift.tt/2C0ISEz

   శ్రీకాకుళం: వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్షనేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేత 317వ రోజు పాదయాత్రను ఆదివారం ఉదయం ఆదివారం పేట నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి కొత్తరోడ్డు జంక్షన్‌ మీదుగా రాగోలు వరకు జననేత పాదయాత్ర కొనసాగనుంది. వైయ‌స్‌ జగన్‌ రాకతో పాదయాత్ర సాగుతున్న

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2C0ISEz
via IFTTT December 09, 2018 at 03:32PM

No comments:

Post a Comment