శ్రీకాకుళంః టీడీపీ ప్రభుత్వం తమ నియోజకవర్గంలో వివక్ష చూపుతుందని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే కంబాల జోగులు అన్నారు.ఈ నాలుగున్నరేళ్లలో అభివృద్ధి జరగలేదన్నారు. నియోజకవర్గంలో తాగునీరు,సాగునీరు సమస్య అధికంగా ఉందన్నారు. నీటిపారుదల ప్రాజెక్టులు ఆధునికీకరణ పూర్తికాలేదన్నారు.రాజాం పట్టణంలో అనేక ఇబ్బందులు ఉన్నాయన్నారు. పేదలను జన్మభూమి కమిటీలు దోచుకుంటున్నాయన్నారు.టీడీపీ హయాంలో అభివృద్ధి అంతా శూన్యమన్నారు. టీడీపీ నేతలు పంచభూతాలను దోచుకుంటున్నారని విమర్శించారు.వైయస్
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2ADYXhw
via
IFTTT December 01, 2018 at 05:52PM
No comments:
Post a Comment