1 December 2018

309వ రోజు ప్రారంభమైన ప్రజా సంకల్పయాత్ర https://ift.tt/2TWFK3D

శ్రీకాకుళం: ప్రజా సంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. 309వ రోజు పాదయాత్రను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలకొండ శివారు నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి గోపాలపురం, మంగళపురం క్రాస్, నాగావళి బ్రిడ్జి మీదుగా బొడ్డవలస క్రాస్, సంకిలి, చిన్నయ్యపేట, మజ్జిరాముడుపేట మీదుగా ఉంగరాడమెట్ట వరకు పాదయాత్ర కొనసాగనుంది. వైయస్‌

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2TWFK3D
via IFTTT December 01, 2018 at 05:49PM

No comments:

Post a Comment