వైయస్ జగన్కు వ్యవసాయ క్షేత్రం కార్మికుల మొర...శ్రీకాకుళంః వైయస్ జగన్ కలిసి వ్యవసాయ క్షేత్రం ఫీల్డ్ వర్కర్స్ తమ సమస్యలు విన్నవించుకున్నారు. 26 ఏళ్లుగా పనిచేస్తున్న తమను పర్మినెంట్ చేయాలని కార్మికులు కోరారు.టీడీపీ ప్రభుత్వం తమను పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2008లో దినసరి కూలీలకు టైం స్కేల్ వర్తింపజేసిన ఘనత వైయస్ఆర్దే అని అన్నారు.212
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2S4kxmL
via IFTTT December 15, 2018 at 06:29PM
No comments:
Post a Comment