8 December 2018

చెరకు రైతులకు బకాయిలు చెల్లించాలి https://ift.tt/2zP3Zbl

విశాఖ‌: చెరకు రైతులకు గతేడాదికి సంబంధించి చెల్లించాల్సిన బకాయిలు వెంట‌నే విడుద‌ల చేయాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు విశాఖ క‌లెక్ట‌ర్‌కు విన‌తిప‌త్రం అంద‌జేశారు. చెరకు రైతులను మోసపూరిత ప్రకటనలతో చోడవరం టీడీపీ ఎమ్మెల్యే మోసం చేస్తున్నారని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గం సమన్వయకర్త కరణం ధర్మశ్రీ ధ్వజమెత్తారు. ఫ్యాక్టరీ పర్సన్‌ఇన్‌చార్జి అయిన జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ను కలిసి 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2zP3Zbl
via IFTTT December 08, 2018 at 09:13PM

No comments:

Post a Comment