3 December 2018

గ్రామంలో కనీస సౌకర్యాలు కల్పించడం లేదయ్యా.. https://ift.tt/2UbhVVD

వైయస్‌ జగన్‌కు  రెల్లి మహిళలు మొర...శ్రీకాకుళంః  సమస్యలు పట్టి పీడిస్తున్నా టీడీపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని కొర్లవలస గ్రామానికి చెందిన  రెల్లి కులానికి చెందిన మహిళలు వైయస్‌ జగన్‌కు తమ బాధలు చెప్పుకున్నారు.తాగడానికి తాగునీరు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు.నివాసానికి గృహాలు కూడా మంజూరు చేయడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని,  బస్సు సౌకర్యం లేదని

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2UbhVVD
via IFTTT December 03, 2018 at 10:38PM

No comments:

Post a Comment