4 December 2018

ఇళ్లు నిర్మించుకున్నా బిల్లులు అందలేదు https://ift.tt/2SuwMJm

వైయస్‌ జగన్‌ను కలిసి పొగిరి గ్రామ మహిళలుశ్రీకాకుళం: ఇళ్లు నిర్మించుకుకొని నాలుగేళ్లు అయినా ఇప్పటికీ బిల్లులు అందలేదని పొగిరి గ్రామ మహిళలు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి మొరపెట్టుకున్నారు. పాదయాత్రలో వైయస్‌ జగన్‌ను కలిసి మహిళలు పలు సమస్యలను జననేతకు వివరించారు. సంక్షేమ పథకాలు అందడం లేదని, ఇళ్లు నిర్మించుకున్నా బిల్లులు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2SuwMJm
via IFTTT December 04, 2018 at 08:13PM

No comments:

Post a Comment