వైయస్ జగన్ను కలిసిన యువత...శ్రీకాకుళంః వైయస్ఆర్ హయాంలో తమ గ్రామానికి ఎంతో మేలు జరిగిందని వంగర మండలం వీవీఆర్పేట మహిళలు అన్నారు. ప్రజా సంకల్పయాత్రలో వైయస్ జగన్ను కలిసి జరిగిన అభివృద్ధిని వివరించారు.మహానేత చేసిన అభివృద్ధికి గుర్తుగా ఆలయం నిర్మించి పూజలు చేస్తున్నామని తెలిపారు.వైయస్ జగన్ పేరుతో సేవా కార్యక్రమాలు కూడా చేపట్టినట్లు తెలిపారు.కొంతమంది యువత
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Rxw91D
via IFTTT December 04, 2018 at 06:21PM
No comments:
Post a Comment