–శ్రీకాకుళం జిల్లాకు వైయస్ఆర్ ట్రిపుల్ ఐటీ మంజూరు చేశారు.–ఇప్పటివరుకు ట్రిపుల్ ఐటి భవనానికి ఒక్క ఇటుక వేయలేదు..–పైడి భీమవరం పారిశ్రామికవాడలో ఒక్క కొత్త పరిశ్రమ రాలేదు..–ఉన్నవాటిలో 7 పరిశ్రమలు మూతపడ్డాయి.–పాకిస్తాన్ చెరలో ఉన్న మత్స్యకారులను తిరిగి రప్పిస్తాం..–పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలను పంపిస్తాం..–ఏపీలో సమస్యలు వదిలేసి చంద్రబాబు తెలంగాణ ఎన్నికలకు పోతారు..–తిత్లీ తుపానుతో 1200 ఎకరాలు
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2rnSIdB
via IFTTT December 06, 2018 at 11:12PM
No comments:
Post a Comment