వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఆటోడ్రైవర్ల మొర..శ్రీకాకుళంః ప్రజా సంకల్పయాత్రలో వైయస్ జగన్ను ఆటోడ్రైవర్లు కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు.డీజీల్,స్పెయర్ పార్ట్స్ ధరలు, ఇన్సూ్యరెన్స్ప్రీమియం పెరిగిపోవడంతో అప్పులపాలు అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారని వాపోయారు. నలుగురు మించి ప్రయాణికులకు ఎక్కించుకుంటే జరిమానాలు విధిస్తున్నారన్నారు. ఓవర్లోడింగ్ పేరుతో కేసులు నమోదు చేస్తున్నారన్నారు. అప్పులు చేసి
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2QJZAQZ
via IFTTT December 06, 2018 at 08:30PM
No comments:
Post a Comment