5 December 2018

టీడీపీ పాలనలో లంచం ముట్టనిదే పని జరగదు.. https://ift.tt/2Qftz3I

జన్మభూమి కమిటీలదే ఇష్టారాజ్యం..వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త గొర్లె కిరణ్‌శ్రీకాకుళంఃఎచ్చెర్ల నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని వైయస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త గొర్లె కిరణ్‌ అన్నారు. చదువుకున్నవారికి ఉద్యోగాలు లేవన్నారు. నిరుద్యోగ భృతికూడా అందడంలేదన్నారు.జన్మభూమి కమిటీల పేరుతో భారీ అవినీతికి పాల్పడుతున్నారన్నారు.రేషన్‌కార్డులు,ఇళ్లు, పింఛన్లు ప్రతి పనికి డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు.  సంక్షేమం అందక ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.బాబు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Qftz3I
via IFTTT December 05, 2018 at 06:13PM

No comments:

Post a Comment