4 December 2018

టీడీపీ మూల సిద్ధాంతాన్ని మర్చిపోయావా చంద్రబాబు.. https://ift.tt/2QaXda5

వైయస్‌ఆర్‌సీపీ నేత వైయస్‌ వివేకానంద రెడ్డికృష్ణా జిల్లాః రాష్ట్రాన్ని దోచుకున్న సొమ్ముతో వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను ఎలా కొనుగోలు చేశారో..వచ్చే ఎన్నికల్లో కూడా ప్రజలను డబ్బుతో మభ్య పెట్టాలని చంద్రబాబు చూస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ నేత వైయస్‌ వివేకానంద రెడ్డి అన్నారు.కృష్ణా జిల్లా నందిగామలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీని అన్యాయంగా విభజించిన కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు ఎలా

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2QaXda5
via IFTTT December 04, 2018 at 07:14PM

No comments:

Post a Comment