4 December 2018

చాలీచాలని జీతాలతో బతుకుతున్నామన్నా.. https://ift.tt/2QaX7PL

వైయస్‌ జగన్‌కు పారిశుధ్య కార్మికుల గోడు..శ్రీకాకుళంః వైయస్‌ జగన్‌ను కలిసిన రాజాం నగర పారిశుధ్య కార్మికులు తమ సమస్యలు చెప్పుకున్నారు.30 ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు అమలు కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 270 జీవో రద్దు చేయాలని కోరారు. ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని జగన్‌కు వినతిపత్రం సమర్పించారు.చాలీచాలని జీతాలతో  కుటుంబాలను పోషించుకోవడం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2QaX7PL
via IFTTT December 04, 2018 at 07:03PM

No comments:

Post a Comment