07–12–2018, శుక్రవారం. ఫరీద్పేట, శ్రీకాకుళం జిల్లా. ఈ రోజు ఎచ్చెర్ల మండలంలో పాదయాత్ర సాగింది. ఉదయం కేశవరెడ్డి స్కూలు వద్ద కలిసిన బాధితులు తమగోడు వినిపించారు. ఎస్ఎం.పురానికి చెందిన 80 ఏళ్ల భారతమ్మ అనే అవ్వకు భర్త చనిపోయాడు. ఆమె భర్త ప్రభుత్వోద్యోగి కావడంతో ఆమెకు పింఛన్ వస్తోంది. ఆమె కుమారుడు ఏ పనీ చేయలేని దివ్యాంగుడు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Pqb8UD
via IFTTT December 08, 2018 at 03:30PM
No comments:
Post a Comment