5 December 2018

‘చంద్రబాబును చూసి ఊసరవెల్లే సిగ్గు పడుతోంది’ https://ift.tt/2Pn5oet

కమలాపురం : ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఊసరవెల్లి కూడా సిగ్గు పడేవిధంగా మాటలు మారుస్తున్నారని కమలాపురం వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. వైయ‌స్ఆర్‌ జిల్లా కమలాపురంలో రవీంద్రనాథ్‌ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి సొమ్ముతో వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను కొని పార్టీలో చేర్చుకుని మరీ తెలంగాణాలో పార్టీ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Pn5oet
via IFTTT December 05, 2018 at 08:07PM

No comments:

Post a Comment