9 December 2018

ఉద్యోగ భద్రత లేదన్నా. https://ift.tt/2ORVYai

 104 ఉద్యోగుల మొరశ్రీకాకుళంః  వైయస్‌ జగన్‌ను కలిసి  104 ఉద్యోగులు తమ సమస్యలను చెప్పుకున్నారు. పదేళ్లుగా పనిచేస్తున్నా ఉద్యోగభద్రత లేదని ఆవేదన వ్యక్తం చేశారు.వైయస్‌ఆర్‌ హయాంలో 104 పెట్టి తమకు ఉద్యోగాలు ఇప్పించారని, ఆ తర్వాత వచ్చిన పాలకులు పట్టించుకోలేదని వైయస్‌ జగన్‌తో మొరపెట్టుకున్నారు. సమస్యలు పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నారన్నారు.అరకొర జీతాలతో కాలం వెళ్లదీస్తున్నామన్నారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2ORVYai
via IFTTT December 09, 2018 at 07:54PM

No comments:

Post a Comment