నేత కార్మికుల కష్టాలను తెలుసుకున్న జననేత..శ్రీకాకుళంః విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందిన పొందూరు ఖాదీ కార్మికుల బతుకులు మాత్రం దయనీయ స్థితిలో ఉన్నాయి. ప్రోత్సహం కరువై, ఆదుకునే వారు లేక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పొందూరు వెళ్ళిన వైయస్ జగన్ వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ముడిసరుకులు ధరలు పెరిగిపోయాయని
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NCAYnE
via IFTTT December 05, 2018 at 09:08PM
No comments:
Post a Comment