శ్రీకాకుళంః ప్రజా సంకల్పయాత్రలో భాగంగా ఒక చిన్నారికి అక్షరాభ్యాసం చేయించారు వైయస్ జగన్.ఆ చిన్నారుల అభ్యర్థనపై ఆ చిన్నారికి పలకపై అఆలు దిద్దించారు.వైయస్ జగన్ చేత తమ బిడ్డకు అక్షరాభాస్యం చేయించాలని ఎదురుచూసామని, నేడు అది నెరవేరిందని తల్లిదండ్రులు ఆనందవ్యక్తం చేశారు. వైయస్ జగన్ సీఎం అయితేనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2EgNlFo
via IFTTT December 06, 2018 at 07:07PM
No comments:
Post a Comment