5 December 2018

సమస్య వస్తే రాజాం వెళ్ళాల్సిందే.. https://ift.tt/2EbU5EN

మంత్రి ఉన్నా అభివృద్ధి శూన్యం..శ్రీకాకుళంః ఎచ్చెర్ల నియోజకవర్గంలో కనీస సదుపాయాలు కూడా లేవని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఒక ప్రభుత్వ కార్యాలయం కూడా లేదని, ఏదైనా సమస్య వస్తే 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజాం వెళ్లాల్సి వస్తుందన్నారు.వైయస్‌ఆర్‌ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు ఆయన మరణానంతరం ఎక్కడకక్కడ ఆగిపోయాయన్నారు.పెండింగ్‌ పనులపై టీడీపీ ప్రభుత్వం శ్రద్ధ చూపడంలేదన్నారు.స్థానిక

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2EbU5EN
via IFTTT December 05, 2018 at 05:39PM

No comments:

Post a Comment