శ్రీకాకుళం: జన్మభూమి కమిటీ సభ్యులు దాడులకు తెగబడుతున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ కమిటీ సభ్యుడు జననేతను కలిసి కన్నీరుపెట్టుకున్నారు. పాలకొండ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైయస్ జగన్మోహన్రెడ్డిని వంగర మండలం, ఎం సీతాపురానికి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి కలిశారు. తనపై జన్మభూమి కమిటీ సభ్యులు అకారణంగా దాడులు చేస్తున్నారని గోడు వెల్లబోసుకున్నాడు. 1200
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2BJEkSN
via IFTTT December 01, 2018 at 06:36PM
No comments:
Post a Comment