12 December 2018

చంద్రబాబు అబద్ధాలు చెల్లవు https://ift.tt/2BbU8MB

న్యూఢిల్లీ: చంద్రబాబు అబద్ధాలు చెల్లవని వైయస్‌ఆర్‌సీపీ మాజీ ఎంపీ వరప్రసాద్‌ అన్నారు. అందుకే తెలంగాణలో ప్రజలు చంద్రబాబును ఓడించారని గుర్తు చేశారు.  అవినీతిలో చంద్రబాబుదే నంబర్‌ వన్‌ స్థానమన్నారు. పేదలకు పంచే నిధులను జన్మభూమి కమిటీ సభ్యులు మింగేస్తున్నారన్నారు. కేంద్ర పథకాలు కూడా ఏపీలో పక్కదోవ పడుతున్నాయన్నారు. చంద్రబాబుకు తెలంగాణ ప్రజలు ఏ విధంగా గుణపాఠం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2BbU8MB
via IFTTT December 12, 2018 at 06:14PM

No comments:

Post a Comment