ఏపీలో దోచుకున్న ప్రజల సొమ్ము ఇతర రాష్ట్రాలకు తరలింపు..హిమాలయాల అంచులకు చంద్రబాబు అవినీతి..విశాఖపట్నంఃవర్తమాన రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం,కా్రంగెస్కు ఉన్న సంబంధం, డీల్ ఏమిటనేది ఆంధ్ర ప్రజలు తెలుసుకోవాలని వైయస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సూచించారు. విశాఖపట్నంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో కర్ణాటక ఎన్నికలు జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీల టూరిస్ట్ బస్సుల్లో
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2ARTunE
via IFTTT December 04, 2018 at 05:15PM
No comments:
Post a Comment