ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీతి, న్యాయం అనేవి ఎప్పుడో కృష్ణానదిలో కొట్టుకుపోయాయంటున్నారు. దానికి రుజువే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్నటి మాటలు. అవినీతి గురించి గంటలు గంటలు లెక్చర్లు దంచే పీకే ప్రభుత్వం చేసే అవినీతికి మాత్రం శిక్షలుంటాయని శెలవివ్వడం లేదు. ఓ పక్క వైఎస్ జగన్ పై పెట్టిన కేసులు వీగిపోతున్నాయి. కక్ష పూరితంగా
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2AKOPnp
via IFTTT December 04, 2018 at 12:49AM
No comments:
Post a Comment