24 December 2018

గిరిజనుల సమస్యలు పరిష్కరిస్తాం.. http://bit.ly/2V87ylV

శ్రీకాకుళంః  ఆదివాసీలు వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు.వైయస్‌ జగన్‌ నేలపై కూర్చొని వారి సమస్యలను ఓపికగా విని తెలుసుకున్నారు.మెళియపుట్టి మండల కేంద్రంలో మినీ ఐటిడిఏ నిర్మించాలి.ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజున సెలవు ప్రకటించాలని కోరారు.ఐటిడిఏ ద్వారా గిరిజనుల కోసం స్పెషల్‌ డిఎస్సీ నిర్వహించాలని కోరారు.పోడు వ్యవసాయానికి బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వాలని వైయస్‌

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2V87ylV
via IFTTT December 24, 2018 at 06:08PM

No comments:

Post a Comment