21 December 2018

వైయ‌స్ఆర్ క్యాంటీన్ ప్రారంభం http://bit.ly/2V5vM0v

 చిత్తూరు: అలుపెరగని నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అని వైయ‌స్ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి అన్నారు. వైయ‌స్ జగన్‌ పుట్టిన రోజు సందర్భంగా చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని కార్వేటినగర్‌ కూడలిలో వైయ‌స్ఆర్‌ క్యాంటీన్‌ను వారు ప్రారంభించారు. అనంత‌రం స్థానిక ఎమ్మెల్యే రోజాతో కలిసి బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2V5vM0v
via IFTTT December 22, 2018 at 12:10AM

No comments:

Post a Comment