22 December 2018

మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌ http://bit.ly/2V30My1

శ్రీ‌కాకుళం: గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి, వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒంగోలు పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి  సమక్షంలో శ‌నివారం ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో ఉన్న వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలుసుకొని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆయ‌న‌కు వైయ‌స్ జ‌గ‌న్ పార్టీ కండువా క‌ప్పి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2V30My1
via IFTTT December 22, 2018 at 07:16PM

No comments:

Post a Comment