23 December 2018

పేదలకు అందాల్సిన పరిహారాన్ని సైతం దోచుకోవాలనుకుంటున్న ఈ పెద్దలను ఏమనాలి? http://bit.ly/2rSsL6a

ప్రజలతో మమేకమై నడుస్తుంటే.. వేల కిలోమీటర్లు కూడా పెద్ద దూరం అనిపించడం లేదు. అప్పుడే 3,500 కిలోమీటర్లు పూర్తయిందా? అనిపించింది. అందుకు గుర్తుగా రావివలస వద్ద ఓ మామిడి మొక్కను నాటించారు.  ఇక్కడికి అతి సమీపంలోనే తేలినీలాపురం పక్షుల కేంద్రం ఉంది. ఏటా పెలికాన్‌ పక్షులు, రంగుల కొంగలు పెయింటెడ్‌ స్టోర్క్స్‌ వేలాదిగా సైబీరియా నుంచి వేలమైళ్లు దాటి వస్తాయి. కనువిందు చేస్తాయి. అవి వస్తేనే సుభిక్షంగా

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2rSsL6a
via IFTTT December 23, 2018 at 03:43PM

No comments:

Post a Comment