22 December 2018

వైయస్‌ జగన్‌తోనే అభివృద్ధి సాధ్యం http://bit.ly/2AbiIxq

టెక్కలి: వైయస్‌ జగన్‌తోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన సాగుతోంది. ఆచరణకు సాధ్యం కాని మాటలు చెప్పి ప్రజలను వంచించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, మంత్రి అచ్చెన్నాయుడు ప్రజలను దోపిడీ చేస్తూ తెలుగుదేశం పార్టీ వారికి మాత్రమే ప్రయోజనాలు జరిగేలా కార్యక్రమాలు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com http://bit.ly/2AbiIxq
via IFTTT December 22, 2018 at 09:20PM

No comments:

Post a Comment