7 December 2018

ఎచ్చెర్ల నుంచి 315వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం https://ift.tt/2EiFG9O

    శ్రీకాకుళం: వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్షనేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతూంది. జననేత 315వ రోజు పాదయాత్రను శుక్రవారం ఉదయం ఎచ్చెర్ల శివారు నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి ఎస్‌.ఎం పురం, కేశవరావు పేట, లక్ష్ముడి పేట, నవభారత్‌నగర్‌ మీదుగా ఫరీదుపేట వరకు జననేత పాదయాత్ర

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2EiFG9O
via IFTTT December 07, 2018 at 04:07PM

No comments:

Post a Comment