2 October 2018

ఉద్యోగ భద్రత కల్పించాలి https://ift.tt/2y5mTt5

–  వైయస్‌ జగన్‌ను కలిసిన 108 ఉద్యోగులువిజయనగరం: ఉద్యోగ భద్రత కల్పించాలని 108 ఉద్యోగులు వైయస్‌ జగన్‌కు వినతిపత్రం అందజేశారు.  వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని ప్రజా సంకల్ప యాత్రలో 108 ఉద్యోగులు కలిశారు. నిర్వహణ లోపంతో 108 వాహనాలు మూలనపడ్డాయని ప్రతిపక్ష నేతకు ఫిర్యాదు చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని వారు జననేతను కోరారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2y5mTt5
via IFTTT October 02, 2018 at 10:39PM

No comments:

Post a Comment