అనంతపురం: అనంతపురం జిల్లాలో పోలీసుల ఓవరాక్షన్తో వైయస్ఆర్సీపీ నాయకురాలు జొన్నలగడ్డ పద్మావతి చేతికి గాయమైంది. మహిళా కానిస్టేబుల్ లేకుండానే పద్మావతిని అరెస్టు చేసి గార్లదిన్నె పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎస్ఐ రాంప్రసాద్ ర్యాష్ డ్రైవింగ్తో పద్మావతి చేతికి గాయమైంది. ఆమెను ఆసుపత్రికి తరలించడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పోలీసుల వైఖరికి నిరసనగా వైయస్ఆర్సీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2OqUUy8
via
IFTTT October 02, 2018 at 10:55PM
No comments:
Post a Comment