2 October 2018

తప్పులు కేసులు పెడుతున్నారన్నా.. https://ift.tt/2LjyZDx

జననేత ముందు గోడు వెళ్లబోసుకున్న వైయస్‌ఆర్‌ నగర్‌ మహిళలువిజయనగరంః టీడీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని  విజయనగరం వైయస్‌ఆర్‌ నగర్‌ మహిళలు ఆవేదన వ్యక్తం చేసారు.వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. నాన్నగారు హయాంలో ఇచ్చిన కాలనీ పట్ల టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యధోరణి చూపుతుందన్నారు. రోడ్లు, డ్రైనేజీలు లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. వర్షం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LjyZDx
via IFTTT October 02, 2018 at 11:03PM

No comments:

Post a Comment