5 October 2018

ఎన్నిక‌ల కోస‌మే యువ‌నేస్తం https://ift.tt/2zTEuGB

కర్నూలు: యువనేస్తం పేరుతో మోసం చెయ్యడమే రాష్ట్రంలో దగాకోరు పాలన నడుస్తుందనడానికి నిదర్శనమని నంద్యాల పార్లమెంటు నియోజకవర్గం వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు శిల్పా చక్రపాణి రెడ్డి విమర్శించారు. ఎన్నికల స్టంట్‌ కోసం నిరుద్యోగ భృతి చెల్లిస్తున్నార‌ని, అది కూడా రూ.1000 చెల్లించడం అనేది నిరుద్యోగులను కించపరచడమేనని వ్యాఖ్యానించారు. శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ..కేవలం 2 లక్షల మంది

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2zTEuGB
via IFTTT October 05, 2018 at 09:43PM

No comments:

Post a Comment