5 October 2018

ఏపీలో హిందూధర్మ పరిరక్షణ కనుమరుగు https://ift.tt/2E1aBIb

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో హిందూధర్మ పరిరక్షణ  క‌నుమ‌రుగైంద‌ని  వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి మల్లాది విష్ణు ఆందోళన వ్యక్తం చేశారు. అర్చకుడు మల్లికార్జునశర్మ మృతికి కారకులెవరని ఆయన ప్రశ్నించారు. మల్లికార్జున శర్మ ఆత్మహత్యపై అనుమానాలు ఉన్నాయని, శర్మ కుటుంబానికి రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండు చేశారు. చంద్రబాబు పాలనలో అర్చకులు, పురోహితులపై దాడులు పెరిగాయన్నారు. అర్చకుల వేతనాల విషయంలో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2E1aBIb
via IFTTT October 05, 2018 at 09:55PM

No comments:

Post a Comment