9 October 2018

జననేత నాయకత్వంలోనే సమస్యలు పరిష్కారం.. https://ift.tt/2yqvA15

విజయనగరంః చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వలనే కులవృత్తుల వారు, వివిధ వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి వైయస్‌ జగన్‌కు తమ సమస్యలు చెప్పుకుంటున్నారని వైయస్‌ఆర్‌సీపీ నేత చంద్రశేఖర్‌ తెలిపారు.వైయస్‌ జగన్‌ నాయకత్వంలో తోటపల్లి  ప్రాజెక్టు పూర్తి చేసి సాగునీరు ఇస్తారనే నమ్మకం ప్రజల్లో ఉందన్నారు. తాగునీరు కూడా లేని పిరిస్థితి చీపురుపల్లి,గజపతినగరం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2yqvA15
via IFTTT October 09, 2018 at 04:16PM

No comments:

Post a Comment