9 October 2018

టీడీపీ పాలనలో అభివృద్ధి శూన్యం. https://ift.tt/2Cx4oCi

విజయనగరంః గజపతి నగరం నియోజకవర్గంలో వ్యవసాయంపై ఆధారపడి కుటుంబాలు అధికంగా ఉన్నాయని వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త బొత్స  అప్పలనర్సయ్య అన్నారు. ప్రజా సంకల్పయాత్ర మంగళవారం నాడు గజపతినగరం జిల్లాలోకి ప్రవేశిస్తున్న సందర్బంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ నియోజకవర్గంలో  వర్షాలు వస్తే గాని పంటలు పండే పరిస్థితులు లేవని,  సాగునీరు అందించాలనే ఉద్దేశ్యంతో  దివంగత మహానేత వైయస్‌

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Cx4oCi
via IFTTT October 09, 2018 at 04:15PM

No comments:

Post a Comment