16 October 2018

ఓర్వలేకే ప్లెక్సీలు ధ్వంసం.. https://ift.tt/2yG7z6u

విజయనగరంః ప్రజా సంకల్పయాత్రకు వస్తున్న ప్రజాదరణ చూసి టీడీపీ నేతల్లో వణుకు మొదలైందని వైయస్‌ఆర్‌సీపీ నేత మజ్జి శ్రీనివాసరావు అన్నారు. మంత్రి  సుజయ్‌ కృష్ణ రంగారావుకు ఓటమి భయం పట్టుకుందని, ఓర్వలేక  వైయస్‌ఆర్‌సీపీ ప్లెక్సీలను చింపుతున్నారని మండిపడ్డారు. అధికార పార్టీ ఆగడాలు దారుణమన్నారు. జిల్లాలో జరుగుతున్న పరిణామాలు చూసి అసుయ పడుతున్నారన్నారు. వైయస్‌ఆర్‌సీపీ గుర్తుపై గెలిచి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2yG7z6u
via IFTTT October 16, 2018 at 08:37PM

No comments:

Post a Comment