విజయనగరంఃయాజమాన్యాలు తమతో వెట్టిచాకిరి చేయించుకుంటుందని ప్రైవేటు టీచర్లు, లెక్చలర్ల సంఘం ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్పయాత్రలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి కలిసి తమ గోడును వినిపించారు.సమాన పనికి సమాన వేతనం కల్పించాలని కోరారు. ఉద్యోగభద్రత కల్పించాలని వినతిపత్రం అందజేశారు. దీనిపై చట్టం చేసేందుకు జగన్ హామీ ఇచ్చారని ఉద్యోగుల హర్షం వ్యక్తం చేశారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2ykOI1d
via IFTTT October 16, 2018 at 08:31PM
No comments:
Post a Comment