కర్నూలుః వైయస్ఆర్సీపీ చేపట్టిన 48 గంటల నిరుద్యోగ దీక్షను అవహేళన చేస్తూ టీడీపీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వైయస్ఆర్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. టీడీపీ నాయకులకు రాష్ట్రంలోనూ విద్యార్థులను, నిరుద్యోగులను మోసం చేయడం అలవాటుగా మారిపోయిందని యువత ఆగ్రహం వ్యక్తం చేశారు. బేషరతుగా కేఈ ప్రభాకర్
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2ydl527
via IFTTT October 07, 2018 at 04:15PM
No comments:
Post a Comment