7 October 2018

280వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం https://ift.tt/2CuQaSG

 విజయనగరం : వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతూంది. జననేత ఆదివారం ఉదయం విజయనగరంలోని గుర్ల మండలం నుంచి 280వ రోజు  పాదయాత్ర    ప్రారంభించారు. చీపురుపల్లి నియోజకవర్గంలోని కెల్ల మీదుగా రెల్లి పేట, గుర్ల వరకు జననేత పాదయాత్ర కొనసాగనుంది. సాయంత్రం గుర్లలో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2CuQaSG
via IFTTT October 07, 2018 at 01:41PM

No comments:

Post a Comment